ETV Bharat / city

రెడ్​జోన్​లో​ తెదేపా నేతలు కూరగాయల పంపిణీ - rajahmundry tdp leaders vegetable distribution news

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. రాజమహేంద్రవరంలోని రెడ్‌జోన్ ప్రాంతంలో‌ స్థానిక తెదేపా నేత ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు.

రెడ్​జోన్​లో​ తెదేపా నేతలు కూరగాయల పంపిణీ
రెడ్​జోన్​లో​ తెదేపా నేతలు కూరగాయల పంపిణీ
author img

By

Published : May 9, 2020, 3:32 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెదేపా నేతలు రెడ్‌జోన్‌ ప్రాంతంలో కూరగాయలు పంపిణీ చేశారు. స్థానిక తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో కూరగాయల ప్యాకెట్లను ప్రజలకు అందించారు. రెడ్​జోన్​ ప్రాంతంలో ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేతలు పేర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆదిరెడ్డి వాసు తెలిపారు.

ఇదీ చూడండి:

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెదేపా నేతలు రెడ్‌జోన్‌ ప్రాంతంలో కూరగాయలు పంపిణీ చేశారు. స్థానిక తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో కూరగాయల ప్యాకెట్లను ప్రజలకు అందించారు. రెడ్​జోన్​ ప్రాంతంలో ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేతలు పేర్కొన్నారు. వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆదిరెడ్డి వాసు తెలిపారు.

ఇదీ చూడండి:

ఆపత్కాలంలో ఆదుకుంటున్న ఆపద్బాంధవులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.