ETV Bharat / city

సహస్ర జ్యోతిర్లింగ దీపార్చన నిర్వహించిన ఎంపీ భరత్​రాం - రాజమండ్రిలో సహస్ర జ్యోతిర్లింగ దీపార్చన

నదీ తీరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. వెయ్యి దీపాల కాంతులతో ఆ ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది. వైరస్ బాధ తొలగిపోవాలంటూ.. ఎంపీ మార్గాని భరత్​రాం రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

thousand lights lit up in rajahmundry
రాజమహేంద్రవరంలో సహస్ర జ్యోతిర్లింగ దీపారాధన
author img

By

Published : Oct 25, 2020, 9:17 AM IST

గోదావరి తీరంలో సహస్ర జ్యోతిర్లింగ దీపారాధన భక్తిశ్రద్ధలతో చేపట్టారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌ వద్ద శివలింగం ఆకృతిలో దీపాలు అలంకరించి మహిళలు పూజలు నిర్వహించారు. కరోనా పీడ తొలగిపోవాలని ఎంపీ మార్గాని భరత్‌రాం ఈ కార్యక్రమం ప్రారంభించారు.

రాజమహేంద్రవరం నగరాన్ని చారిత్రక వారసత్వ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నట్లు ఎంపీ తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.

గోదావరి తీరంలో సహస్ర జ్యోతిర్లింగ దీపారాధన భక్తిశ్రద్ధలతో చేపట్టారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌ వద్ద శివలింగం ఆకృతిలో దీపాలు అలంకరించి మహిళలు పూజలు నిర్వహించారు. కరోనా పీడ తొలగిపోవాలని ఎంపీ మార్గాని భరత్‌రాం ఈ కార్యక్రమం ప్రారంభించారు.

రాజమహేంద్రవరం నగరాన్ని చారిత్రక వారసత్వ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నట్లు ఎంపీ తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఇదీ చదవండి:

'జరిమానాలు పెంచే ముందు.. రోడ్లు సక్రమంగా వేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.