ETV Bharat / city

చిరు వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి అనిల్

author img

By

Published : Oct 9, 2020, 5:22 PM IST

రాష్ట్రప్రభుత్వం చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం చేయనుందని.. దీనికోసం వారు పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో చేపల మార్కెట్ ఆధునీకరణ పనులను పరిశీలించారు.

anil kumar, minister
అనిల్ కుమార్ యాదవ్, మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వ్యాపారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

నెల్లూరులో చేపల మార్కెట్ ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు. వ్యాపారుల సమస్యలు తెలుసుకుని, అధికారులకు పలు సూచనలు చేశారు. దసరా నాటికి చేపలు అమ్ముకునేలా మార్కెట్​ను సిద్ధం చేస్తామని చెప్పారు. మార్కెట్ బయట కూరగాయలు అమ్ముకునే వారికి షెల్టర్ నిర్మిస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వ్యాపారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

నెల్లూరులో చేపల మార్కెట్ ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు. వ్యాపారుల సమస్యలు తెలుసుకుని, అధికారులకు పలు సూచనలు చేశారు. దసరా నాటికి చేపలు అమ్ముకునేలా మార్కెట్​ను సిద్ధం చేస్తామని చెప్పారు. మార్కెట్ బయట కూరగాయలు అమ్ముకునే వారికి షెల్టర్ నిర్మిస్తామన్నారు.

ఇవీ చదవండి..

'బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు దుర్మార్గం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.