ETV Bharat / city

‘కొవిడ్​ కేర్​ సెంటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేయండి’ - bjp state representative anjaneya reddy latest news

నెల్లూరులో సరైన సదుపాయాలు లేక కరోనా బాధితులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. అలాగే ఏరియా ఆసుపత్రిని క్వారంటైన్​ కేంద్రంగా మార్చాలని కోరారు.

bjp state representative anjaneya reddy talks about covid centres in nellore
భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి
author img

By

Published : Aug 4, 2020, 8:35 PM IST

కొవిడ్​ కేర్​ సెంటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని నెల్లూరులో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి డిమాండ్​ చేశారు. సరైన మౌలిక సదుపాయాలు లేక కరోనా బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో వైద్యులు, నర్సింగ్​ సిబ్బందిని నియమించి ఏరియా ఆసుపత్రిని క్వారంటైన్​ కేంద్రంగా మార్చాలని కోరారు. కరోనా బాధితుల పట్ల ఇతరులు వివక్ష చూపకుండా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

ఇదీ చదవండి :

కొవిడ్​ కేర్​ సెంటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని నెల్లూరులో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి డిమాండ్​ చేశారు. సరైన మౌలిక సదుపాయాలు లేక కరోనా బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో వైద్యులు, నర్సింగ్​ సిబ్బందిని నియమించి ఏరియా ఆసుపత్రిని క్వారంటైన్​ కేంద్రంగా మార్చాలని కోరారు. కరోనా బాధితుల పట్ల ఇతరులు వివక్ష చూపకుండా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

ఇదీ చదవండి :

'క్వారెంటైన్ కేంద్రాన్ని కొవిడ్ కేంద్రంగా మార్చబోతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.