ETV Bharat / city

బకాయిలు వెంటనే చెల్లించండి: పారిశుద్ధ్య కార్మికులు - SANITATION WORKERS AGITATION AT KARNOOL

కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. తమ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

SANITATION WORKERS AGITATION AT KARNOOL
కర్నూలులో పారిశుద్ధ్య కార్మికలు ధర్నా
author img

By

Published : Apr 21, 2020, 6:55 PM IST

కర్నూలులో పారిశుద్ధ్య కార్మికలు ధర్నా

తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కర్నూలులో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. సంవత్సరం నుంచి తమ వేతనాలు బకాయిలున్నాయని... దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటిలోపు తమకు న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కరోనా సమయంలో గుంపులుగా ఉండరాదని పోలీసులు సర్ధిచెప్పి వారిని అక్కడి నుంచి పంపించి వేశారు.

ఇదీ చదవండి: మన చేతులే మన శత్రువులైతే!

కర్నూలులో పారిశుద్ధ్య కార్మికలు ధర్నా

తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కర్నూలులో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. సంవత్సరం నుంచి తమ వేతనాలు బకాయిలున్నాయని... దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటిలోపు తమకు న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కరోనా సమయంలో గుంపులుగా ఉండరాదని పోలీసులు సర్ధిచెప్పి వారిని అక్కడి నుంచి పంపించి వేశారు.

ఇదీ చదవండి: మన చేతులే మన శత్రువులైతే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.