పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్య కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానాన్ని కొనసాగించాలని.. కర్నూలులో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవించి ఈ పాఠశాలలను కొనసాగించాలని వారు కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోలేని విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంతగానో ఉపయెగపడేవని.. అలాంటి వాటిని ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నించారు.
ఇవీ చదవండి..