ETV Bharat / city

అహోబిల నారసింహునికి బ్రహ్మోత్సవాలు.. ఘనంగా అంకురార్పణ

author img

By

Published : Mar 9, 2022, 2:20 PM IST

Ahobilam Brahmotsavalu : కర్నూలు జిల్లా అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.

Ahobilam Brahmotsavalu
అహోబిల నారసింహునికి బ్రహ్మోత్సవాలు...ఘనంగా అంకురార్పణ...

Ahobilam Brahmotsavalu : కర్నూలు జిల్లా అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రధానార్చకులు కిదాంబి వేణుగోపాల్ ఆధ్వర్యంలో.. పుట్ట బంగారం మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్వక్సేనుడి పూజలు చేసి స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగించారు. పన్నెండు రోజులపాటు ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాల నారసింహమూర్తి వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Ahobilam Brahmotsavalu : కర్నూలు జిల్లా అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రధానార్చకులు కిదాంబి వేణుగోపాల్ ఆధ్వర్యంలో.. పుట్ట బంగారం మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్వక్సేనుడి పూజలు చేసి స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగించారు. పన్నెండు రోజులపాటు ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాల నారసింహమూర్తి వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఇదీ చదవండి : Arasavelli Surya Temple: భక్తులకు నిరాశ.. అరసవల్లిలో ఆదిత్యుని తాకని సూర్యకిరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.