ETV Bharat / city

కలెక్టర్​ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన దివ్యాంగులు

కలెక్టర్​ కార్యాలయం వద్ద దివ్యాంగులు నిరసనకు దిగారు. తమపై జరుగుతున్న దాడులు అరికట్టాలని కోరారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Sep 28, 2020, 5:03 PM IST

divang people protest at kakinada collectorate
తమపై జరుగుతున్న దాడులకు దివ్యాంగుల నిరసన

కాకినాడ కలెక్టరేట్​ వద్ద దివ్యాంగ మహా సంఘటన సంఘం సభ్యులు ధర్నాకు దిగారు. దివ్యాంగులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మహా సంఘటన జిల్లా అధ్యక్షుడు వేరేటి సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి దివ్యాంగ నాయకులు పాల్గొన్నారు.

కాకినాడ కలెక్టరేట్​ వద్ద దివ్యాంగ మహా సంఘటన సంఘం సభ్యులు ధర్నాకు దిగారు. దివ్యాంగులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మహా సంఘటన జిల్లా అధ్యక్షుడు వేరేటి సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి దివ్యాంగ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

జీవో 22ను వెంటనే రద్దు చేయాలి: సీపీఐ రైతు సంఘం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.