పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. వరుసగా 12 వ రోజు చమురు కంపెనీలు ధరలు పెంచాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్ను తాకింది.
తాజాగా రాష్ట్రంలోనూ లీటర్ పెట్రోల్ ధర సెంచరీని దాటేసింది. గుంటూరులో లీటర్ ప్రిమియం పెట్రోల్ రూ.100.13 ఉండగా... లీటర్ సాధారణ పెట్రోల్ రూ. 96.68 పైసలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 96.48, డీజిల్ ధర రూ.90.08గా ఉంది.
ఇదీ చదవండి: