నిరుపయోగంగా ఉన్న భూములనే.. ఉపయోగించుకుంటున్నామని మంత్రి సుచరిత అన్నారు. ఏదో రూపంలో ఆ సొమ్ము తిరిగి ప్రజలకే వస్తుందన్నారు. నిర్వాసితులను ఆదుకుంటామని.... ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని.. గత ప్రభుత్వాలు ఆ పని చేయలేదా? అంటూ హోంమంత్రి సుచరిత ప్రశ్నించారు.
ఇదీ చదవండి: వినియోగించిన విద్యుత్కే బిల్లు వసూలు: మంత్రి సుచరిత