ETV Bharat / city

లాక్​డౌన్ వేళ పేదల కడుపులు నింపుతున్న దాతలు - గుంటూరులో లాక్డౌన్

గుంటూరులోని కుసుమ హరనాథ మందిరానికి చెందిన భక్తులు, యువసేన సభ్యులు నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేశారు. 120 పేద కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, కారం, చింతపండు వంటి 7 రకాల నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

commodities supply to poor at guntur
పేదలకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 20, 2020, 9:32 PM IST

లాక్​డౌన్ వేళ ఇంటికే పరిమితమైన నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు ఎందరో దాతలు. గుంటూరులోని కుసుమ హరనాథ మందిరానికి చెందిన భక్తులు, యువసేన సభ్యులు నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేశారు. గుంటూరులోని సాయినగర్, గుజ్జనగుండ్ల, కృష్ణబాబు కాలనీ, పలకలూరు రోడ్డు ప్రాంతాల్లోని 120 నిరుపేద కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, కారం, చింతపండు వంటి 7 రకాల నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్ సమయంలో పేదలకు అండగా నిలవాలని కోరారు.

లాక్​డౌన్ వేళ ఇంటికే పరిమితమైన నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు ఎందరో దాతలు. గుంటూరులోని కుసుమ హరనాథ మందిరానికి చెందిన భక్తులు, యువసేన సభ్యులు నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేశారు. గుంటూరులోని సాయినగర్, గుజ్జనగుండ్ల, కృష్ణబాబు కాలనీ, పలకలూరు రోడ్డు ప్రాంతాల్లోని 120 నిరుపేద కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, కారం, చింతపండు వంటి 7 రకాల నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్ సమయంలో పేదలకు అండగా నిలవాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.