కరోనా నియంత్రణకు ఆటో డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. 'అవర్ యూత్ సోషల్ కమ్యూనిటీ' సంస్థ ఆధ్వర్యంలో.. ఆటో చోదకులకు శానిటైజర్లు, మాస్కులు, ఆటో షీట్లను పంపిణీ చేశారు. గుంటూరు కన్నవారితోటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి.. ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఏడేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: