ETV Bharat / city

రాష్ట్రంలో 400 దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

author img

By

Published : Apr 11, 2020, 2:43 PM IST

Updated : Apr 11, 2020, 7:01 PM IST

24more corona cases registered in andhra pradesh
రాష్ట్రంలో 400 దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

14:41 April 11

24 కొత్త కేసులు నమోదు...

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది. నిన్న (శుక్రవారం) రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు 21 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 17 కరోనా పాజిటివ్‌ కేసులు గుర్తించినట్టు వెల్లడించింది. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 75 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య 82కు చేరింది. ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. కడప జిల్లాలో ఆ సంఖ్య 30గా ఉంది.

14:41 April 11

24 కొత్త కేసులు నమోదు...

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది. నిన్న (శుక్రవారం) రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు 21 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 17 కరోనా పాజిటివ్‌ కేసులు గుర్తించినట్టు వెల్లడించింది. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 75 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య 82కు చేరింది. ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. కడప జిల్లాలో ఆ సంఖ్య 30గా ఉంది.

Last Updated : Apr 11, 2020, 7:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.