Students protest ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం తెల్లంవారిగూడెం పాఠశాలలో ఈ వినూత్న ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర సహాయ కార్యదర్శి నడపాల సోమరాజు మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలల్లోని ఆరోగ్య కార్యకర్త(రెసిడెంట్ ఏఎన్ఎం)లను ప్రభుత్వం తొలగించి, గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని డిమాండు చేశారు.
ఇవీ చదవండి: