ETV Bharat / city

ఆ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా నియామకం...ఉత్తర్వులు జారీ - ఏపీ శాసనమండలి

గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా జకీయా ఖానుమ్, పందుల రవీంద్రలు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.

AP Legislative Council
AP Legislative Council
author img

By

Published : Jul 28, 2020, 9:21 PM IST

గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా జకీయా ఖానుమ్, పందుల రవీంద్రబాబులు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు మండలికి ఇద్దరు సభ్యులను నామినేట్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. వారిద్దరూ శాసనమండలి సభ్యులుగా నియమితులైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి విజయానంద్.. గవర్నర్ పేరిట ఉత్తర్వులు ఇచ్చారు.

ఇదీ చదవండి :

గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా జకీయా ఖానుమ్, పందుల రవీంద్రబాబులు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు మండలికి ఇద్దరు సభ్యులను నామినేట్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. వారిద్దరూ శాసనమండలి సభ్యులుగా నియమితులైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి విజయానంద్.. గవర్నర్ పేరిట ఉత్తర్వులు ఇచ్చారు.

ఇదీ చదవండి :

వివేకా హత్య కేసు: కుమార్తె సునీతను విచారించిన సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.