ETV Bharat / city

'రాష్ట్ర అభివృద్ధిని సీఎం సంక్షోభంలో పడేస్తున్నారు'

author img

By

Published : Dec 16, 2020, 12:18 PM IST

సీఎం జగన్ మూడు రాజధానుల‌ విషయంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యల‌కు పాల్పడుతున్నారని తెదేపా సీనియర్​ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. గవర్నర్‌ జోక్యం చేసుకుని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని యనమల కోరారు.

yanamala fires on cm jaga
yanamala fires on cm jaga

రాష్ట్ర అభివృద్ధిని సీఎం జగన్‌ సంక్షోభంలో పడేస్తున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేసుల కోసం చట్ట ప్రకారం రావాల్సిన సదుపాయాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293ని ఉల్లంఘించి అప్పులు చేస్తున్నారని యనమల ఆక్షేపించారు. మూడు రాజధానుల‌ విషయంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యల‌కు పాల్పడుతున్నారని.. గవర్నర్‌ జోక్యం చేసుకుని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని యనమల కోరారు.

రాష్ట్ర అభివృద్ధిని సీఎం జగన్‌ సంక్షోభంలో పడేస్తున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేసుల కోసం చట్ట ప్రకారం రావాల్సిన సదుపాయాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293ని ఉల్లంఘించి అప్పులు చేస్తున్నారని యనమల ఆక్షేపించారు. మూడు రాజధానుల‌ విషయంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యల‌కు పాల్పడుతున్నారని.. గవర్నర్‌ జోక్యం చేసుకుని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని యనమల కోరారు.

ఇదీ చదవండి:

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి షెకావత్​తో సీఎం జగన్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.