ETV Bharat / city

యాదాద్రి ప్రధానార్చకుడికి అరుదైన పురస్కారం - Yadadri Bhuvanagiri District Latest News

తెలంగాణలోని యాదాద్రి ప్రధానార్చకులు నల్లంథిగళ్ లక్ష్మీనరసింహాచార్యులకు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు వరించింది. ఈ నెల 31న విశ్వగురు సంస్థ ప్రతినిధులు పురస్కారం ప్రదానం చేయనున్నారు. పలువురు ఉద్యోగులు వారికి అభినందనలు తెలియజేశారు.

lakshminarasimhacharyulu
నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు
author img

By

Published : Jan 24, 2021, 11:54 AM IST

తెలంగాణలోని యాదాద్రి దేవాస్థానం ప్రధాన అర్చకులు నల్లంథిగళ్ లక్ష్మీనరసింహాచార్యులకు స్వామి వివేకానంద ఇండియన్​ ఐకాన్ అవార్డు వరించింది. ఈ నెల 31న హైదరాబాద్​లో విశ్వగురు సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు.

award
నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులకు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు

హర్షణీయం..

వరల్డ్ రికార్డ్స్ సంస్థ ద్వారా 2021 సంవత్సరానికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు లభించింది. ఆలయ నిత్య కైంకర్యాలు, ఆధ్యాత్మిక సేవలందించిన లక్ష్మీ నరసింహాచార్యకు పురస్కారం దక్కడం హర్షణీయమని ఉద్యోగులు తెలిపారు.

ఇదీ చూడండి:

నిజాయితీ చాటుకున్న తిరుమల అధికారులు

తెలంగాణలోని యాదాద్రి దేవాస్థానం ప్రధాన అర్చకులు నల్లంథిగళ్ లక్ష్మీనరసింహాచార్యులకు స్వామి వివేకానంద ఇండియన్​ ఐకాన్ అవార్డు వరించింది. ఈ నెల 31న హైదరాబాద్​లో విశ్వగురు సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు.

award
నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులకు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు

హర్షణీయం..

వరల్డ్ రికార్డ్స్ సంస్థ ద్వారా 2021 సంవత్సరానికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు లభించింది. ఆలయ నిత్య కైంకర్యాలు, ఆధ్యాత్మిక సేవలందించిన లక్ష్మీ నరసింహాచార్యకు పురస్కారం దక్కడం హర్షణీయమని ఉద్యోగులు తెలిపారు.

ఇదీ చూడండి:

నిజాయితీ చాటుకున్న తిరుమల అధికారులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.