ETV Bharat / city

అమరావతిలో గుండెపోటుతో ఇద్దరు మృతి - అమరావతిలో గుండెపోటుతో ఇద్దరు రైతులు మృతి

అమరావతి రాజధాని పోరాటంలో మరో ఇద్దరు వ్యక్తులు అసువులు బాశారు. రాజధానికి 50 సెంట్లు భూమిచ్చిన రైతు కోసూరి వీరమ్మ యర్రబాలెంలో గుండెపోటుతో మృతిచెందింది. అమరావతికి మద్దతుగా మందడం ఆందోళనలో కూర్చుంటున్న రైతుకూలీ కోటయ్య మృతి చెందాడు. వీరి మృతికి ఐకాస నాయకులు, రైతులు నివాళులు అర్పించారు.

two farmers died in amaravathi
మృతిచెందిన రైతు వీరమ్మ
author img

By

Published : Feb 28, 2020, 12:59 PM IST

Updated : Feb 28, 2020, 3:16 PM IST

అమరావతిలో గుండెపోటుతో ఇద్దరు మృతి

అమరావతిలో గుండెపోటుతో ఇద్దరు మృతి

ఇవీ చదవండి.. అమరావతి కోసం తిరుమల కొండపైకి మోకాళ్లపై నడిచిన దంపతులు

Last Updated : Feb 28, 2020, 3:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.