ETV Bharat / city

టీఎన్​ఎస్ఎఫ్ మేధోమథనం.. హాజరు కానున్న చంద్రబాబు - tnsf intellectual conference news

ఇవాళ ఉదయం 10 గంటలకు అమరావతి ఎన్టీఆర్ ట్రస్టు భవన్​లో తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ (టీఎన్​ఎస్ఎఫ్) మేధోమథన సదస్సు జరగనుంది.

tnsf intellectual conference at amaravthi ntr trust bhavan
tnsf intellectual conference at amaravthi ntr trust bhavan
author img

By

Published : Feb 17, 2020, 9:01 AM IST

అమరావతిలోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) మేధోమథన సదస్సు జరగనుంది. ముఖ్య అతిథిగా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, మాజీ మంత్రులు హాజరుకానున్నారు. ఉదయం పది గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:

అమరావతిలోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) మేధోమథన సదస్సు జరగనుంది. ముఖ్య అతిథిగా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, మాజీ మంత్రులు హాజరుకానున్నారు. ఉదయం పది గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కావలెను..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.