ETV Bharat / city

మందడం దీక్షా శిబిరంపై మందు సీసా- నిందితుడి అరెస్టు

author img

By

Published : Feb 13, 2020, 12:49 PM IST

Updated : Feb 13, 2020, 7:11 PM IST

alcohol bottel on amaravathi agitation tent
అమరావతి దీక్షాస్థలిపై మందు సీసా... పోలీసుల అదుపులో నిందితుడు

12:45 February 13

మందడంలో ఉద్రిక్తత

అమరావతి దీక్షాస్థలిపై మందు సీసా... పోలీసుల అదుపులో నిందితుడు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతుల దీక్షపై మందు బాటిల్ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి అమరావతి వెళ్తోన్న సిటీబస్సులో ప్రయాణిస్తున్న యువకుడు... ఖాళీ మందు సీసాను దీక్షా శిబిరంపైకి విసిరాడు. బస్సు వేగంగా వెళ్లడం వల్ల రైతులు మందడంలో దీక్ష చేస్తున్న వారికి సమాచారం ఇచ్చారు. అక్కడ బస్సు ఆపిన అన్నదాతలు మందు బాటిల్ విసిరిన వ్యక్తిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. నిందితుణ్ని ధరణికోటకు చెందిన శ్రీనివాసరెడ్డి గుర్తించారు. రైతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

'సీఎం జగన్ దిల్లీ పర్యటన వివరాలు ఎందుకు చెప్పట్లేదు?'

12:45 February 13

మందడంలో ఉద్రిక్తత

అమరావతి దీక్షాస్థలిపై మందు సీసా... పోలీసుల అదుపులో నిందితుడు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతుల దీక్షపై మందు బాటిల్ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి అమరావతి వెళ్తోన్న సిటీబస్సులో ప్రయాణిస్తున్న యువకుడు... ఖాళీ మందు సీసాను దీక్షా శిబిరంపైకి విసిరాడు. బస్సు వేగంగా వెళ్లడం వల్ల రైతులు మందడంలో దీక్ష చేస్తున్న వారికి సమాచారం ఇచ్చారు. అక్కడ బస్సు ఆపిన అన్నదాతలు మందు బాటిల్ విసిరిన వ్యక్తిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. నిందితుణ్ని ధరణికోటకు చెందిన శ్రీనివాసరెడ్డి గుర్తించారు. రైతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

'సీఎం జగన్ దిల్లీ పర్యటన వివరాలు ఎందుకు చెప్పట్లేదు?'

Last Updated : Feb 13, 2020, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.