ఇదీ చదవండి : రేపు జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ ఎల్లుండికి వాయిదా
'రాజధానిపై కమిటీ వేసే అధికారం రాష్ట్రానికి లేదు' - kesineni nani fire on CM jagan news
రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై తెదేపా ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. రాజధానిగా అమరావతని కొనసాగించాలంటూ.. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..రాజధాని కేవలం ఒక ప్రాంత సమస్య కాదని..రాష్ట్ర, దేశానికి సంబంధించిందని అన్నారు. రాజధానిపై కమిటీ వేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని తెలిపారు. హైకోర్టును తరలించే అధికారం రాష్ట్రానికి లేదని వ్యాఖ్యానించారు.
!['రాజధానిపై కమిటీ వేసే అధికారం రాష్ట్రానికి లేదు' Tdp Mp Kesineni Nani On Amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5602109-866-5602109-1578217579799.jpg?imwidth=3840)
Tdp Mp Kesineni Nani On Amaravathi
ఇదీ చదవండి : రేపు జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ ఎల్లుండికి వాయిదా
'రాజధానిపై కమిటీ వేసే అధికారం రాష్ట్రానికి లేదు'
sample description