ETV Bharat / city

'మంత్రి పెద్దిరెడ్డి నుంచి జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉంది' - judge rama krishna case updates

జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఖండించారు. మంత్రి పెద్దిరెడ్డి నుంచి జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.

tdp leader varla ramiyya
tdp leader varla ramiyya
author img

By

Published : Apr 19, 2021, 5:52 PM IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. జడ్జి రామకృష్ణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన రామకృష్ణ పట్ల మంత్రి పెద్దిరెడ్డి కక్షగట్టారని ఆరోపించారు. రామకృష్ణకు ఏం జరిగినా పెద్దిరెడ్డి, సీఎం జగన్​, డీజీపీలదే బాధ్యత అని అన్నారు.

జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే రామకృష్ణకు బెయిల్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. జడ్జి రామకృష్ణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన రామకృష్ణ పట్ల మంత్రి పెద్దిరెడ్డి కక్షగట్టారని ఆరోపించారు. రామకృష్ణకు ఏం జరిగినా పెద్దిరెడ్డి, సీఎం జగన్​, డీజీపీలదే బాధ్యత అని అన్నారు.

జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే రామకృష్ణకు బెయిల్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

1 నుంచి 9వ తరగతి వరకు సెలవులు.. పది, ఇంటర్‌ పరీక్షలు యథాతథం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.