తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమాధానం చెప్పాలని మాజీమంత్రి జవహర్ డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక సోము వీర్రాజు ఏపీకి ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబు మీద ట్వీట్లు పెడితే ఓట్లు రావని గ్రహించాలని జవహర్ హితవు పలికారు.
ఇదీ చదవండి: పోలవరం మూలలంకలో ఎన్జీటీ సంయుక్త కమిటీ పర్యటన