ETV Bharat / city

జగన్ సంతృప్తి కోసమే ఎస్ఈసీ పని చేస్తున్నారు: జవహర్ - ఎస్ఈసీ నీలంసాహ్ని పై జవహర్ కీలకవ్యాఖ్యలు

ఎస్ఈసీపై తెదేపా నేత జవహర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలను సంప్రదించకుండా..పదవి చేపట్టిన రోజే పరిషత్​ ఎన్నికల షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని జవహర్ నిలదీశారు.

TDP Leader Jawahar
తెదేపానేత జవహర్
author img

By

Published : Apr 2, 2021, 4:00 PM IST

దొంగ, పోలీస్ ఒకటయ్యాక పరిషత్ ఎన్నికలు జరిపినా.. జరపకపోయినా ఒక్కటేనని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. ఎస్ఈసీ జగన్ బంట్రోతులా పని చేస్తోందని దుయ్యబట్టారు. జగన్ సంతృప్తి కోసమే కమీషనర్ పనిచేస్తూ... వచ్చిన రోజే షెడ్యూల్ ప్రకటించారని విమర్శించారు. 5 దఫాలుగా జరగాల్సిన ఎన్నికల్ని ఇంత తొందరపాటుగా ఒక్క రోజులో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కనీసం అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుని ఉంటే వెన్నుముక ఉన్న ఎస్ఈసీ అనుకునే వాళ్లమని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

దొంగ, పోలీస్ ఒకటయ్యాక పరిషత్ ఎన్నికలు జరిపినా.. జరపకపోయినా ఒక్కటేనని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. ఎస్ఈసీ జగన్ బంట్రోతులా పని చేస్తోందని దుయ్యబట్టారు. జగన్ సంతృప్తి కోసమే కమీషనర్ పనిచేస్తూ... వచ్చిన రోజే షెడ్యూల్ ప్రకటించారని విమర్శించారు. 5 దఫాలుగా జరగాల్సిన ఎన్నికల్ని ఇంత తొందరపాటుగా ఒక్క రోజులో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కనీసం అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుని ఉంటే వెన్నుముక ఉన్న ఎస్ఈసీ అనుకునే వాళ్లమని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

'ప్రత్యేక హోదా తీసుకురావటంలో వైకాపా విఫలమైంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.