ETV Bharat / city

''రాజధాని పనులను వెంటనే ప్రారంభించాలి'' - రాజధాని మార్పుపై తెదేపా మండిపాటు వార్తలు

తక్షణమే రాజధాని పనులను ప్రారంభించాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే రాజధాని కీలకమని వ్యాఖ్యానించారు.

tdp-ex-mla-pall-srinivasulu-demond-for-capital-city-construction-in-amaravthi
author img

By

Published : Oct 22, 2019, 5:53 PM IST

Updated : Oct 22, 2019, 6:00 PM IST

" రాజధాని పనులను వెంటనే ప్రారంభించాలి"

రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ వాదనలు తలెత్తుతున్నాయని...తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తక్షణమే రాజధాని పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరాలన్నా, పెట్టుబడులు రావాలన్నా.. రాజధాని కీలకమని వ్యాఖ్యానించారు. సచివాలయం, హైకోర్టు తో పాటు పలు విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటయ్యాక ఇప్పుడు రాజధానిని మార్చటం సరికాదని హితవు పలికారు.

" రాజధాని పనులను వెంటనే ప్రారంభించాలి"

రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ వాదనలు తలెత్తుతున్నాయని...తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తక్షణమే రాజధాని పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరాలన్నా, పెట్టుబడులు రావాలన్నా.. రాజధాని కీలకమని వ్యాఖ్యానించారు. సచివాలయం, హైకోర్టు తో పాటు పలు విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటయ్యాక ఇప్పుడు రాజధానిని మార్చటం సరికాదని హితవు పలికారు.

ఇదీ చదవండి:

కూన రవికుమార్​కు చంద్రబాబు పరామర్శ

sample description
Last Updated : Oct 22, 2019, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.