ETV Bharat / city

సిబ్బందిని కేటాయించండి.. కేంద్రానికి నిమ్మగడ్డ లేఖ

author img

By

Published : Jan 25, 2021, 4:15 PM IST

Updated : Jan 25, 2021, 4:42 PM IST

ఎన్నికల నిర్వహణకు కేంద్రప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ లేఖ రాశారు. రాష్ట్రంలో కొన్ని ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణకు సహకరించబోమని అంటున్నాయని లేఖలో పేర్కొన్నారు.

SEC Nimmagadda letter to Central Home department
SEC Nimmagadda letter to Central Home department

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కోరారు. ఎన్నికలకు సహకరించబోమని కొన్ని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఎస్​ఈసీ లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కోరారు. ఎన్నికలకు సహకరించబోమని కొన్ని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఎస్​ఈసీ లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్‌ఈసీ

Last Updated : Jan 25, 2021, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.