ETV Bharat / city

'షర్మిలకు ఒక రూల్.. ఏపీ మహిళలకు ఒక రూలా?' - raghu ram raju on amaravathi farmers

షర్మిలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న వై.ఎస్‌. విజయమ్మకు అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న మహిళా రైతులపై పోలీసుల దాడులు గుర్తుకు రాలేదా అని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఏపీలో మహిళలపై దాడులు జరిగితే విజయమ్మ ఎందుకు మాట్లాడలేదన్నారు.

raghu ram raju comments on sharmila
raghu ram raju comments on sharmila
author img

By

Published : Apr 16, 2021, 2:12 PM IST

Updated : Apr 16, 2021, 2:45 PM IST

తెలంగాణ ప్రజల కోసం నిరాహారదీక్ష చేస్తున్న షర్మిలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయమ్మ అంటున్నారని.. ఏపీలో మహిళలపై దాడులు జరిగితే విజయమ్మ మాట్లాడలేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. అమరావతిలో మహిళలను ఇళ్లల్లో నుంచి బయటకు రానివ్వడం లేదని పేర్కొన్నారు. షర్మిలకు ఒక రూల్.. ఏపీ మహిళలకు ఒక రూలా అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల కోసం నిరాహారదీక్ష చేస్తున్న షర్మిలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయమ్మ అంటున్నారని.. ఏపీలో మహిళలపై దాడులు జరిగితే విజయమ్మ మాట్లాడలేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. అమరావతిలో మహిళలను ఇళ్లల్లో నుంచి బయటకు రానివ్వడం లేదని పేర్కొన్నారు. షర్మిలకు ఒక రూల్.. ఏపీ మహిళలకు ఒక రూలా అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఈ ఏడాది సాధారణ వర్షపాతం: ఐఎండీ

Last Updated : Apr 16, 2021, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.