ETV Bharat / city

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కరోనా పాజిటివ్

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఎంపీ ప్రకటన ద్వారా తెలియజేశారు.

author img

By

Published : Dec 10, 2020, 5:33 AM IST

corona positive in MP Lau Srikrishnadevarayala
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కరోనా పాజిటివ్

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనా పరీక్షలు చేయించుకోగా..స్వల్ప లక్షణాలు కనిపించినట్లు ఎంపీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని...గడిచిన 48 గంటల్లో తనను కలిసిన ప్రతి ఒక్కరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ ప్రకటన ద్వారా కోరారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనా పరీక్షలు చేయించుకోగా..స్వల్ప లక్షణాలు కనిపించినట్లు ఎంపీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని...గడిచిన 48 గంటల్లో తనను కలిసిన ప్రతి ఒక్కరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ ప్రకటన ద్వారా కోరారు.

ఇదీ చదవండి:

ముక్కు ద్వారా ఇచ్చే టీకాపై వచ్చే నెల క్లినికల్‌ పరీక్షలు

For All Latest Updates

TAGGED:

covid news
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.