ETV Bharat / city

'వారికి జీవించే హక్కు లేదన్నట్లుంది ప్రభుత్వ తీరు'

author img

By

Published : May 19, 2021, 5:25 PM IST

గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయని వారికి రాష్ట్రంలో జీవించే హక్కు లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. రాజ్యంగాన్ని అవమానిస్తూ.. ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కుతోందని ఆరోపించారు.

tdp leader nakka anand babu
tdp leader nakka anand babu

గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయని వారికి రాష్ట్రంలో జీవించే హక్కు లేదన్నట్లు ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. ప్రతిరోజూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కరోనాపై సామాజిక కార్యకర్తలు పోస్టులు పెడితే వారి పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించిందన్నారు. కోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు.

గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయని వారికి రాష్ట్రంలో జీవించే హక్కు లేదన్నట్లు ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. ప్రతిరోజూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కరోనాపై సామాజిక కార్యకర్తలు పోస్టులు పెడితే వారి పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించిందన్నారు. కోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు.

ఇదీ చదవండి: 'ప్రభుత్వం రద్దవుతుందనే భయంతోనే.. అసెంబ్లీ సమావేశం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.