ETV Bharat / city

సీఎం జగన్​ను కలిసిన ఎంపీ గురుమూర్తి - సీఎం జగన్ తాజా సమాచారం

తిరుపతి ఎంపీ గురుమూర్తి .. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కలిశారు. విజయం సాధించినందుకు ఎంపీకి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

mp gurumurthy meet cm jagan
సీఎం జగన్​ను కలిసిన ఎంపీ గురుమూర్తి
author img

By

Published : May 3, 2021, 11:16 AM IST

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను​ ఎంపీ గురుమూర్తి కలిశారు. తిరుపతిలో విజయం సాధించినందుకు గురుమూర్తికి సీఎం అభినందనలు తెలిపారు. ఎంపీతో పాటు పలువురు మంత్రులు సైతం ముఖ్యమంత్రిని కలిశారు.

ఇదీ చదవండి

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను​ ఎంపీ గురుమూర్తి కలిశారు. తిరుపతిలో విజయం సాధించినందుకు గురుమూర్తికి సీఎం అభినందనలు తెలిపారు. ఎంపీతో పాటు పలువురు మంత్రులు సైతం ముఖ్యమంత్రిని కలిశారు.

ఇదీ చదవండి

తిరుపతిలో వైకాపాదే విజయం.. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఫ్యాన్ గాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.