ETV Bharat / city

PRC: ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి భేటీకానున్న మంత్రుల కమిటీ - పీఆర్సీపై మంత్రుల కమిటీ భేటీ

ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ ఇవాళ మరోసారి భేటీ కానుంది. పీఆర్సీలో మిగిలిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి భేటీకానున్న మంత్రుల కమిటీ
ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి భేటీకానున్న మంత్రుల కమిటీ
author img

By

Published : Mar 17, 2022, 2:24 PM IST

పీఆర్సీలో మిగిలిన అంశాలపై సచివాలయంలో ఇవాళ మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు , వెంకట్రామిరెడ్డి, ఆస్కార్ రావులతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది.

మంత్రులు బొత్స, పేర్నినాని, బుగ్గన ఆర్ధిక శాఖ అధికారులు ఉద్యోగ సంఘాల నేతలతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. మెడిక్లెయిం అంశాలు, ఐదేళ్ల పీఆర్సీ, పీటీడీ ఉద్యోగుల కేడర్ నిర్ణయం తదితర అంశాలపై చర్చించనున్నారు.

పీఆర్సీలో మిగిలిన అంశాలపై సచివాలయంలో ఇవాళ మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు , వెంకట్రామిరెడ్డి, ఆస్కార్ రావులతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది.

మంత్రులు బొత్స, పేర్నినాని, బుగ్గన ఆర్ధిక శాఖ అధికారులు ఉద్యోగ సంఘాల నేతలతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. మెడిక్లెయిం అంశాలు, ఐదేళ్ల పీఆర్సీ, పీటీడీ ఉద్యోగుల కేడర్ నిర్ణయం తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఇదీ చదవండి

APTF: 'అమ్ముడుపోయారు.. అన్యాయం చేశారు'.. సాధన సమితి నేతలపై ఉపాధ్యాయుల ధ్వజం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.