ETV Bharat / city

'ఈనెల 31 వరకు ఆలయాల్లోకి భక్తులను అనుమతించం'

author img

By

Published : May 18, 2020, 3:08 PM IST

లాక్​డౌన్​ పొడిగింపు కారణంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఈనెల 31 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

minister velampalli srinivas
minister velampalli srinivas

రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఈ నెల 31వ తేదీ వరకు భక్తులకు ఎటువంటి దర్శనాలు కల్పించడం లేదని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గత ఆదేశాలను కొనసాగించాలని దేవాదాయ శాఖను మంత్రి ఆదేశించారు. అన్ని దేవాలయాల్లో నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆర్జిత సేవల కోసం భక్తులు ఆన్​లైన్​లో చెల్లింపులు జరపవచ్చని వెల్లడించారు. పరోక్షంగా సేవలు అందించేందుకు అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఈ నెల 31వ తేదీ వరకు భక్తులకు ఎటువంటి దర్శనాలు కల్పించడం లేదని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గత ఆదేశాలను కొనసాగించాలని దేవాదాయ శాఖను మంత్రి ఆదేశించారు. అన్ని దేవాలయాల్లో నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆర్జిత సేవల కోసం భక్తులు ఆన్​లైన్​లో చెల్లింపులు జరపవచ్చని వెల్లడించారు. పరోక్షంగా సేవలు అందించేందుకు అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.