ETV Bharat / city

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కరోనా

author img

By

Published : Apr 23, 2021, 9:59 AM IST

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటిన్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు ట్వీట్​ ద్వారా వెల్లడించారు.

minister ktr
మంత్రి కేటీఆర్

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో తనకు కొవిడ్‌ పాజిటివ్​గా‌ నిర్ధరణ అయినట్లు ట్విట్టర్​‌ ద్వారా ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. నిన్న ఎంపీ సంతోష్​కు పాజిటివ్​గా రాగా.. నేడు మంత్రి కేటీఆర్​కు కూడా వైరస్​ సోకినట్లు తేలింది.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో తనకు కొవిడ్‌ పాజిటివ్​గా‌ నిర్ధరణ అయినట్లు ట్విట్టర్​‌ ద్వారా ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. నిన్న ఎంపీ సంతోష్​కు పాజిటివ్​గా రాగా.. నేడు మంత్రి కేటీఆర్​కు కూడా వైరస్​ సోకినట్లు తేలింది.

ఇదీ చదవండి: కరోనా మార్చిన పరిస్థితులు... రద్దీగా మారిన శ్మశానాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.