ETV Bharat / city

ఈఎస్​ఐ కుంభకోణంలో ఆధారాలు చూపినా.. సీఎం స్పందించరే..: లోకేశ్

author img

By

Published : Oct 8, 2020, 12:58 PM IST

ఈఎస్​ఐ కుంభకోణంలో మంత్రి జయరాం పాత్రను బయటపెట్టినా చర్యలు ఎందుకు తీసుకోలేదని నారా లోకేశ్..సీఎం జగన్ ను ప్రశ్నించారు. కావాలనే ఈఎస్​ఐ కుంభకోణంలో అచ్చెన్నను ఇరికిస్తున్నారని అన్నారు.

lokesh tweet on esi scam in ap
lokesh tweet on esi scam in ap

ఈఎస్​ఐ కుంభకోణంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాత్రను బయటపెట్టినా.. పేకాట, భూ దందాపై ఆధారాలు చూపినా.. చర్యల్లేవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఈఎస్​ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడుని కక్షసాధింపులో భాగంగానే ఇరికించారని అన్నారు. భూముల కొనుగోళ్లపై మంత్రి జయరాం స్వయంగా ఓ టీవీ ఛానల్ చర్చలో అంగీకరించారంటూ లోకేశ్‌ సంబంధిత వీడియోను ట్వీట్‌ చేశారు.

ఈఎస్​ఐ కుంభకోణంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాత్రను బయటపెట్టినా.. పేకాట, భూ దందాపై ఆధారాలు చూపినా.. చర్యల్లేవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఈఎస్​ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడుని కక్షసాధింపులో భాగంగానే ఇరికించారని అన్నారు. భూముల కొనుగోళ్లపై మంత్రి జయరాం స్వయంగా ఓ టీవీ ఛానల్ చర్చలో అంగీకరించారంటూ లోకేశ్‌ సంబంధిత వీడియోను ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: 'జగనన్న విద్యా కానుక' పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.