ETV Bharat / city

వృద్ధులపై కరోనా పంజా

author img

By

Published : Sep 1, 2020, 12:05 PM IST

కరోనా కకావిలకం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కనీస జాగ్రత్తలు పాటిస్తే తప్ప... క్షేమంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఏడుగురు వృద్ధులు, జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న మరికొందరు ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా పెరుగుదలకు కారణాలేంటనే అంశంపై ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్‌ ముఖాముఖి.

corona effect on old age
ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి
ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇదీ చదవండి: ఎఫ్​ఆర్​బీఎం పెంపుపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.