ETV Bharat / city

ప్రయాణికులను కాపాడిన మత్స్యకారులకు నగదు బహుమతి

కచ్చులూరు బోటు ప్రమాదంలో ప్రయాణికులను కాపాడిన మత్స్యకారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.  20 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు ఇవ్వనుంది.

author img

By

Published : Nov 6, 2019, 4:14 PM IST

Updated : Nov 6, 2019, 11:42 PM IST

good news to fishermens who are rescued team in godavari boar accident

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో 26 మందిని కాపాడిన మత్స్యకారులకు ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. 20 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు బహుమతి ఇవ్వనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో 26 మందిని కాపాడిన మత్స్యకారులకు ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. 20 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు బహుమతి ఇవ్వనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

వెతికిన కొద్దీ ఆస్తులు.. సోదాల్లో విస్తుపోయిన అధికారులు

Intro:AP_TPG_09_05_REGISTRAION_PERITA_MOSAM_AVBB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) అమాయకమైన మహిళలను లక్ష్యంగా చేసుకొని మోసం చేసేందుకు కొందరు దళారులు వల పన్నీరు. అదే మారుమూల గ్రామాలకు చెందిన వారైతే ఇట్టే మోసం చేయవచ్చునని అనుకున్నారు. రిజిస్టర్ అయిన మహిళా సంఘాలకు పదివేల రూపాయలు ఇప్పిస్తామంటూ మహిళలను మోసగించే ప్రయత్నం చేశారు. .


Body:పశ్చిమ గోదావరి జిల్లాలోని టీ నర్సాపురం మండలం లోని వెంకటాపురం, శ్రీరామవరం గ్రామాలకు చెందిన మహిళలను గుర్తుతెలియని కొంతమంది మహిళా సంఘాలు గా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పదివేలు రూపాయలు ఇప్పిస్తామని ఆశ చూపారు. ఇలా ప్రతి సంవత్సరం పది వేల రూపాయల చొప్పున ఇస్తారు అని నమ్మబలికారు. దాంతో ఆ గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు ఏలూరు వచ్చి కంప్యూటర్ సెంటర్ వద్ద సంఘం బైలాలు తయారు చేయించుకుని రిజిస్టార్ కార్యాలయంలో సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇలా తమ సొంత గ్రామాలకు వెళ్లి పాము సంఘాలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలియజేయడంతో అది ఆనోటా ఆనోటా మండలం అంత వ్యాప్తి చెంది మహిళలు పెద్ద సంఖ్యలో ఆటోలో ఏలూరు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తరలివచ్చారు. అయితే ఇందులో వాస్తవం లేదని కొందరు నాయకులు గుర్తించారు. మరికొంతమంది ఇది మహిళల మాత్రం ఆటో డ్రైవర్లకు ఇచ్చినట్లు తమకు కూడా ఇస్తారని ఆశతో ఇక్కడికి వచ్చినట్లు చెపుతున్నారు. కాగ రిజిస్టర్ కార్యాలయం బయట ఉండే ఓ మహిళ లేఖరి ఇటువంటి సంఘాలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయంపై సదరు మహిళను బాధ్యత మహిళలు అందరూ వచ్చి గట్టిగా నిలదీశారు. రిషి చేయించుకుంటే పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఎలా మంజూరు చేస్తారని అడగగా ఆ మహిళ మాత్రం ఆ మహిళ మాత్రం వన్ ఆ పది వేల రూపాయల ఆర్థిక సహాయం గురించి తనకు తెలియదని, కేవలం వారు కోరితేనే సంఘాల రిజిస్ట్రేషన్ సంబంధించిన సమాచారాన్ని తయారు చేసి ఇచ్చాను అని తెలిపింది. ఇందులో కొందరు గ్రూపుకు చెందిన మహిళలు 3000 వరకు దళారికి ఇచ్చినట్లు తెలిపారు. ఏరా ఇటువంటి అతి సమయం అంటూ ఏదీ లేదని తెలుసుకున్న మహిళలు తాము మోసపోయామని గ్రహించి మళ్లీ తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు.


Conclusion:బైట్ 1. మంగతాయారు, బాధిత మహిళ
2. పీవీ సత్యం, బాధిత మహిళ
Last Updated : Nov 6, 2019, 11:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.