ETV Bharat / city

జీఎన్​ రావు కమిటీ కార్యాలయ గడువు పెంపు

author img

By

Published : Feb 5, 2020, 7:17 PM IST

జీఎన్ రావు కమిటీ కార్యాలయాన్ని వచ్చే నెలాఖరు వరకు కొనసాగిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

gnrao-committee-office-time-extended-by-ap-govt
gnrao-committee-office-time-extended-by-ap-govt

జీఎన్ రావు కమిటీ కార్యాలయాన్ని ప్రభుత్వం వచ్చే నెలాఖరు వరకు కొనసాగించనుంది. జీఎన్ రావు సహా ఇద్దరు అధికారులు, ముగ్గురు సిబ్బందితో కూడిన కార్యాలయం కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31, 2020 వరకూ నిపుణుల కమిటీ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:

జీఎన్ రావు కమిటీ కార్యాలయాన్ని ప్రభుత్వం వచ్చే నెలాఖరు వరకు కొనసాగించనుంది. జీఎన్ రావు సహా ఇద్దరు అధికారులు, ముగ్గురు సిబ్బందితో కూడిన కార్యాలయం కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31, 2020 వరకూ నిపుణుల కమిటీ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:

అమరావతి-దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.