రాజధాని విషయంలో సీఎం జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని వెలగపూడి రైతులు కోరారు. 95 వ రోజు దీక్షా శిబిరంలో కూర్చుని 'జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు. అమరావతి సాధన కోసం ఎన్ని రోజులైనా తమ నిరసనను కొనసాగిస్తామన్నారు. ఐదుగురు రైతులు ఇవాళ 24 గంటల రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు.
ఇవీ చదవండి: