ETV Bharat / city

24 గంటల రిలే దీక్షలో వెలగపూడి రైతులు

అమరావతి రైతుల దీక్షలు 95 వ రోజుకు చేరాయి. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో దీక్షా శిబిరాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

author img

By

Published : Mar 21, 2020, 3:24 PM IST

farmers-protest-for-capital-amaravathi-in-guntur
farmers-protest-for-capital-amaravathi-in-guntur
95వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

రాజధాని విషయంలో సీఎం జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని వెలగపూడి రైతులు కోరారు. 95 వ రోజు దీక్షా శిబిరంలో కూర్చుని 'జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు. అమరావతి సాధన కోసం ఎన్ని రోజులైనా తమ నిరసనను కొనసాగిస్తామన్నారు. ఐదుగురు రైతులు ఇవాళ 24 గంటల రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు.

95వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

రాజధాని విషయంలో సీఎం జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని వెలగపూడి రైతులు కోరారు. 95 వ రోజు దీక్షా శిబిరంలో కూర్చుని 'జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు. అమరావతి సాధన కోసం ఎన్ని రోజులైనా తమ నిరసనను కొనసాగిస్తామన్నారు. ఐదుగురు రైతులు ఇవాళ 24 గంటల రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు.

ఇవీ చదవండి:

కరోనా వైరస్​పై పోరుకు భారత్​ సరికొత్త వ్యూహం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.