ETV Bharat / city

రాష్ట్రంలో తెదేపా నాయకులకు భద్రత తొలగింపు

author img

By

Published : Feb 11, 2020, 11:45 AM IST

Updated : Feb 11, 2020, 4:42 PM IST

రాష్ట్రంలో పెద్దఎత్తున రాజకీయ నాయకులకు భద్రతను ప్రభుత్వం తొలగించింది. భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జేసీ దివాకర్ రెడ్డి, పల్లె రఘనాథరెడ్డి ఉన్నారు. కాల్వ శ్రీనివాసులు, జీవీ ఆంజనేయులు, యరపతినేనికి సైతం ప్రభుత్వం భద్రత తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Elimination of security for politicia
రాష్ట్రంలో పెద్దఎత్తున రాజకీయ నాయకులకు భద్రత తొలగింపు
రాష్ట్రంలో తెదేపా నాయకులకు భద్రత తొలగింపు

రాష్ట్రంలో తెదేపా నాయకులకు భద్రత తొలగింపు

ఇవీ చదవండి: విభజన చట్టం అమలు బాధ్యత కేంద్రానిదే: రామ్మోహన్​ నాయుడు

Last Updated : Feb 11, 2020, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.