ETV Bharat / city

'క్షిపణి రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్నే ఉపయోగిస్తున్నాం'

author img

By

Published : Mar 28, 2021, 5:21 AM IST

Updated : Mar 28, 2021, 10:34 AM IST

రక్షణరంగంలో దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా అడుగులు వేస్తూ... స్వయం సంవృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని డీఆర్​డీవో ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి తెలిపారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో విశేష కీర్తిని గడిస్తున్న భారత్‌.. అంతరిక్ష యాత్రలో అగ్రదేశాల సరసన నిలిచిందని చెప్పారు. శత్రుదేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేసే వ్యవస్థలో భాగంగా రూపొందించిన 'మిషన్‌ శక్తి' ప్రయోగానికి రెండేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా క్షిపణి ప్రయోగానికి సంబంధించిన విశేషాలను సతీశ్‌రెడ్డి... ఈటీవీ-ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

drdo chairman
drdo chairman
డీఆర్​డీవో ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డితో ముఖాముఖి

.

డీఆర్​డీవో ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డితో ముఖాముఖి

.

Last Updated : Mar 28, 2021, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.