ETV Bharat / city

అమరావతికి మద్దతుగా గుంటూరులో సైకిల్ ర్యాలీ

author img

By

Published : Feb 23, 2020, 1:57 PM IST

ప్రాణాలర్పించైనా అమరావతిని సాధిస్తామని యువజన విద్యార్థి సంఘం ఐకాస నాయకులు అన్నారు. రాజధాని అమరావతికి మద్దతుగా వారు గుంటూరులో సైకిల్ ర్యాలీ చేపట్టారు.

cycle rally in guntur for amaravathi
అమరావతి కోసం గుంటూరులో సైకిల్ ర్యాలీ చేస్తున్న విద్యార్థి ఐకాస నాయకులు
అమరావతి కోసం గుంటూరులో సైకిల్ ర్యాలీ చేస్తున్న విద్యార్థి ఐకాస నాయకులు

రాజధాని అమరావతికి మద్దతుగా గుంటూరులో యువజన విద్యార్థి సంఘం ఐకాస ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దీనిలో విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు దాడికి పాల్పడటం దారుణమన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి.. మందడంలో 68వ రోజు రాజధాని దీక్షలు

అమరావతి కోసం గుంటూరులో సైకిల్ ర్యాలీ చేస్తున్న విద్యార్థి ఐకాస నాయకులు

రాజధాని అమరావతికి మద్దతుగా గుంటూరులో యువజన విద్యార్థి సంఘం ఐకాస ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దీనిలో విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు దాడికి పాల్పడటం దారుణమన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి.. మందడంలో 68వ రోజు రాజధాని దీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.