ETV Bharat / city

స్పందనపై నిర్ధిష్ట కార్యాచరణకు సీఎస్ ఆదేశం - cs oreders on spandana event

స్పందన కార్యక్రమంపై నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం. సీఎం జగన్​ దీనిపై సమీక్షిస్తున్నందున అందిన ఫిర్యాదులపై సకాలంలో పరిష్కారం చూపాలని సూచించారు. స్పందన కార్యక్రమ బాధ్యతల్ని ప్రణాళిక విభాగానికి అప్పగించారు.

సీఎస్​ సమీక్ష
author img

By

Published : Sep 24, 2019, 7:27 PM IST

స్పందనపై సీఎస్​ సమీక్ష... నిర్దిష్ట కార్యాచరణకు ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న స్పందన కార్యక్రమంపై నిర్దిష్టమైన కార్యాచరణ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్... దీనికి సంబంధించిన బాధ్యతల్ని ప్రణాళికా విభాగానికి అప్పగించారు. స్పందన కార్యక్రమం ద్వారా 12 ప్రభుత్వ శాఖల నుంచి 95 శాతం మేర ఫిర్యాదుల స్వీకరణ జరుగుతోందని సీఎం జగన్ దీనిపై సమీక్షిస్తున్నందున సకాలంలో సమస్యలు పరిష్కరించాలని నిర్ధేశించారు. అక్టోబరులో తహసీల్దార్లు, ఎంపీడీఓలకు జిల్లా స్థాయిలో సెన్సిటైజేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి : 'తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తీసుకొస్తాం'
:

స్పందనపై సీఎస్​ సమీక్ష... నిర్దిష్ట కార్యాచరణకు ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న స్పందన కార్యక్రమంపై నిర్దిష్టమైన కార్యాచరణ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎస్... దీనికి సంబంధించిన బాధ్యతల్ని ప్రణాళికా విభాగానికి అప్పగించారు. స్పందన కార్యక్రమం ద్వారా 12 ప్రభుత్వ శాఖల నుంచి 95 శాతం మేర ఫిర్యాదుల స్వీకరణ జరుగుతోందని సీఎం జగన్ దీనిపై సమీక్షిస్తున్నందున సకాలంలో సమస్యలు పరిష్కరించాలని నిర్ధేశించారు. అక్టోబరులో తహసీల్దార్లు, ఎంపీడీఓలకు జిల్లా స్థాయిలో సెన్సిటైజేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి : 'తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తీసుకొస్తాం'
:

Intro:AP_TPG_21_24_TOBBACO_BOARD_MOKKALU_AVB_AP10088
యాంకర్ : మానవ మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అనవసరంగా గుర్తించాలని పొగాకు బోర్డు ప్రాంతీయ మేనేజర్ రత్న సాగర్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శివాలయం వద్ద పొగాకు బోర్డు అధికారులు రైతులు కలిసి 1000 మొక్కలను నాటారు పొగాకు క్యూరింగ్ పేరుతో రైతులు అడవులు నరికి వేస్తున్నారని దీనివల్ల పర్యావరణ పరిరక్షణ పూర్తిగా కలుగుతుందన్నారు ఇందుకు భిన్నంగా ప్రతి రైతు ప్రతి ఏడాది ఖచ్చితంగా పది మొక్కలు నాటాలని బోర్డు అధికారులు సూచనలు జారీ చేశారు మొక్కలు నాటిన రైతులకు రిజిస్ట్రేషన్ నవీకరణ చేస్తామని పొగాకు బోర్డు ప్రాంతీయ మేనేజర్ తెలిపారు
బైట్స్: రత్న సాగర్ ప్రాంతీయ మేనేజర్ రాజమహేంద్రవరం


Body:టుబాకో బోర్డు మొక్కలు


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.