ETV Bharat / city

ఎకో టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధికి.. 13 మందితో కమిటీ - ఏపీలో ఎకో టూరిజం ప్రాజెక్టులు

ఎకో టూరిజం ప్రాజెక్టులు అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందించేందుకు 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.

Committee On ECO Tourism Projects in ap
Committee On ECO Tourism Projects in ap
author img

By

Published : Jan 30, 2021, 9:38 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఎకో టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందించేదుకు సీఎస్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.

సభ్యులుగా పర్యాటక, అటవీ, ఆర్దిక ,పట్టణ అభివృద్ధి, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులను నియమించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఎకో టూరిజంకి కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై కమిటీ ప్రణాళికలు రూపొందించనుంది. రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు సిఫార్సు చేయనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఎకో టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రణాళికలు రూపొందించేదుకు సీఎస్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేసింది.

సభ్యులుగా పర్యాటక, అటవీ, ఆర్దిక ,పట్టణ అభివృద్ధి, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులను నియమించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఎకో టూరిజంకి కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై కమిటీ ప్రణాళికలు రూపొందించనుంది. రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు సిఫార్సు చేయనుంది.

ఇదీ చదవండి:

చెల్లి చచ్చిపోతానంటే అక్క సరే అంది.. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.