ETV Bharat / city

ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రమంతా నాణ్యమైన బియ్యం: సీఎం - ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాలకు నాణ్యమైన బియ్యం

పౌర సరఫరాలశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యం పంపిణీ పథక అమలు తీరుపై ఆరా తీశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాలకు పౌరసరఫరా వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాలకు నాణ్యమైన బియ్యం : సీఎం జగన్
author img

By

Published : Sep 19, 2019, 4:39 PM IST

Updated : Sep 19, 2019, 5:24 PM IST

ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రమంతా నాణ్యమైన బియ్యం: సీఎం

శ్రీకాకుళం జిల్లాలో అమలవుతున్న నాణ్యమైన బియ్యం పంపిణీ పథకం తీరుపై.. ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. మంత్రి కొడాలి నానితో పాటు.. పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీకి చేస్తున్న సన్నాహాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన బియ్యం పంపిణీపై శ్రీకాకుళం జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యం సేకరించేలా ప్రణాళిక వేసుకోవాలన్న ముఖ్యమంత్రి... బియ్యం సరఫరా సంచులను రీసైక్లింగ్ చేసుకునేలా చూడాలన్నారు. డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రమంతా నాణ్యమైన బియ్యం: సీఎం

శ్రీకాకుళం జిల్లాలో అమలవుతున్న నాణ్యమైన బియ్యం పంపిణీ పథకం తీరుపై.. ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. మంత్రి కొడాలి నానితో పాటు.. పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీకి చేస్తున్న సన్నాహాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన బియ్యం పంపిణీపై శ్రీకాకుళం జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యం సేకరించేలా ప్రణాళిక వేసుకోవాలన్న ముఖ్యమంత్రి... బియ్యం సరఫరా సంచులను రీసైక్లింగ్ చేసుకునేలా చూడాలన్నారు. డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి:

గ్రామ, వార్డు సచివాలయం ఫలితాలు వచ్చేశాయ్​

Intro:AP_ONG_11_19_BJP_SEVA_SATSANG_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.........................
సేవా సత్సంగ్ పేరుతో ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని పెల్లూరులో భాజపా నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పెళ్లూరు మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పెళ్లూరు లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు . పాఠశాల పరిసర ప్రాంతాలను శుభ్ర పరిచారు. 14 నుంచి 20వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భాజపా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ బొద్దులూరి ఆంజనేయులు, సీనియర్ నాయకులు సిద్ధ వెంకటేశ్వర్లు యోగయ్య యాదవ్ పాల్గొన్నారు . ఐదు సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు . ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రాధాన్యం ఏ విధంగా శిఖరాలకు తీసుకు వెళ్లారో తెలియజేశారు.... బైట్
బొద్దులూరి ఆంజనేయులు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్, ఒంగోలు


Body:ఒంగోలు


Conclusion:9100075319
Last Updated : Sep 19, 2019, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.