ETV Bharat / city

ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లిన తెలుగుదేశం సభ్యులు - ఎన్టీఆర్​కు చంద్రబాబు నివాళి వార్తలు

గుంటూరు జిల్లా వెంకటపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి చంద్రబాబు నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున ఎన్టీఆర్​కు నివాళి అర్పించే సంప్రదాయాన్ని తెదేపా కొనసాగిస్తోంది.

chandrababu tribute to NTR
ఎన్టీఆర్​కు చంద్రబాబు నివాళి
author img

By

Published : Dec 9, 2019, 11:47 AM IST

తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు.. చంద్రబాబునాయుడు నివాళి అర్పించారు. గుంటూరు జిల్లా వెంకటపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున ఎన్టీఆర్​కు నివాళి అర్పించే సంప్రదాయాన్ని తెదేపా కొనసాగిస్తోంది. అక్కడి నుంచి ర్యాలీగా సభకు చేరుకున్నారు. ఆరునెలల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంటామని పార్టీ నేతలు తెలిపారు.

ఎన్టీఆర్​కు చంద్రబాబు నివాళి

తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు.. చంద్రబాబునాయుడు నివాళి అర్పించారు. గుంటూరు జిల్లా వెంకటపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున ఎన్టీఆర్​కు నివాళి అర్పించే సంప్రదాయాన్ని తెదేపా కొనసాగిస్తోంది. అక్కడి నుంచి ర్యాలీగా సభకు చేరుకున్నారు. ఆరునెలల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంటామని పార్టీ నేతలు తెలిపారు.

ఎన్టీఆర్​కు చంద్రబాబు నివాళి

ఇవీ చదవండి..

విశాఖలో ఘనంగా సబ్ మెరైన్ దినోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.