ETV Bharat / city

అది 'రివర్స్​' టెండరింగ్​ కాదు... 'రీ' టెండరింగ్​ - chandra babu blames ysrcp on polavaram

పోలవరం ది రివర్స్ టెండరింగ్ కాదని ...రీ టెండరింగ్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వ విధ్వంసక చర్యల వల్ల పోలవరం ఆగిపోయిందని మండిపడ్డారు.

పోలవరంపై చంద్రబాబు
author img

By

Published : Sep 20, 2019, 1:21 PM IST

ఒకరిని దృష్టిలో పెట్టుకుని రీటెండరింగ్ ప్రక్రియ చేపట్టారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలవరం విషయంలో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం లేదని రీ టెండరింగ్‌ చేపట్టిందని మండిపడ్డారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో పోలవరం ఆపేశారని దుయ్యబట్టారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్‌కు పోలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే వ్యయం పెరుగుతుందని... ప్రాజెక్టు భద్రత, నాణ్యత ప్రమాణాలతో ఆడుకుంటున్నారని చంద్రబు విచారం వ్యక్తం చేశారు. కేంద్రం, నిపుణులు చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా ముందుకెళ్తోందన్నారు.

పోలవరంపై మాట్లాడుతున్న చంద్రబాబు

ఒకరిని దృష్టిలో పెట్టుకుని రీటెండరింగ్ ప్రక్రియ చేపట్టారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలవరం విషయంలో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం లేదని రీ టెండరింగ్‌ చేపట్టిందని మండిపడ్డారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో పోలవరం ఆపేశారని దుయ్యబట్టారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్‌కు పోలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే వ్యయం పెరుగుతుందని... ప్రాజెక్టు భద్రత, నాణ్యత ప్రమాణాలతో ఆడుకుంటున్నారని చంద్రబు విచారం వ్యక్తం చేశారు. కేంద్రం, నిపుణులు చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా ముందుకెళ్తోందన్నారు.

పోలవరంపై మాట్లాడుతున్న చంద్రబాబు

ఇదీ చదవండి

నేడు పోలవరం రివర్స్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం

Intro:ap_rjy_31_32_schools_matteganapathi_avb_ap10019. తూర్పుగోదావరిజిల్లా. ముమ్మిడివరం సెంటర్


Body: ప్రయివేటు బడుల్లో మట్టీగణపతికి. పూజలు


Conclusion:తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మరియు పుదుచ్చేరి యానాం లోని ప్రయివేటు పాఠశాలలు తమ బడిలో రెండురోజులముందుగా వినాయకచవితి పూజలు నిర్వహించారు..మట్టిగణపతినే ఇంట్లోను మండపాలలోను నెలకొల్పి పూజలు చేయడంవల్ల పర్యావరణానికి మేలుజరుగుతుందని ఉపాధ్యాయులు విద్యార్థులుకు వివరించారు..వారితో పూజలుచేయించి ఒక్కొక్కరికి ఒకమట్టిగణపతి ప్రతిమను అందజేశారు.ఇలా ఒకటవ తరగతి నుండి పదవతరగతి వరకూ చదివేవారందరికీ పంపణీచేసి పర్యావరణపరిరక్షణకు తమవంతు సహకారాన్నిఅందించారు..పండుగల పట్ల విద్యార్థులుకు అవగాహన కల్పించడంకోసం ఈవిధంగా చేసినట్లు యాజమాన్యాలు తెలిపాయి..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.