ఇదీ చదవండి:
ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం: రాజధాని రైతులు - అమరావతి ఉద్యమం న్యూస్
రాజధాని గ్రామాల్లో వరుసగా రెండో రోజు బంద్ కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. బంద్కు మద్దతు ప్రకటించారు. రాజధాని తరలింపు ఆగుతుందనే నమ్మకంతో ఉన్నామని రైతులు తెలిపారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం: రాజధాని రైతులు
Intro:Body:Conclusion: