ETV Bharat / city

టికెట్​ అమ్ముకున్నారని.. భాజపా కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన

author img

By

Published : Nov 22, 2020, 7:42 PM IST

హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో గన్‌ఫౌండ్రీ డివిజన్‌కు చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గన్​ఫౌండ్రీ భాజపా అభ్యర్థి ఓం ప్రకాశ్​పై టికెట్​ ఆశించి భంగపడ్డ శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి యత్నించారు.

bjp-workers-a
bjp-workers-a

హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో గన్‌ఫౌండ్రీ డివిజన్‌కు చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సురేఖ ఓంప్రకాశ్‌కు టికెట్‌ అమ్ముకున్నారని ఆరోపించారు. కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను పోలీసులు కార్యాలయం నుంచి బయటకు పంపించారు.

టికెట్​ అమ్ముకున్నారని.. భాజపా కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన

గన్​ఫౌండ్రీ భాజపా అభ్యర్థి ఓం ప్రకాశ్​పై టికెట్​ ఆశించి భంగపడ్డ శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి యత్నించారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, లక్ష్మణ్​లు కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా నుంచి వచ్చిన ఓంప్రకాశ్​కు టికెట్​ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. స్థానిక భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​పై కిషన్​రెడ్డి, లక్ష్మణ్ కక్షగట్టారని గన్​ఫౌండ్రి డివిజన్ భాజపా అధ్యక్షుడు శైలేందర్ యాదవ్ ఆరోపించారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో గన్‌ఫౌండ్రీ డివిజన్‌కు చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సురేఖ ఓంప్రకాశ్‌కు టికెట్‌ అమ్ముకున్నారని ఆరోపించారు. కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను పోలీసులు కార్యాలయం నుంచి బయటకు పంపించారు.

టికెట్​ అమ్ముకున్నారని.. భాజపా కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన

గన్​ఫౌండ్రీ భాజపా అభ్యర్థి ఓం ప్రకాశ్​పై టికెట్​ ఆశించి భంగపడ్డ శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి యత్నించారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, లక్ష్మణ్​లు కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా నుంచి వచ్చిన ఓంప్రకాశ్​కు టికెట్​ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. స్థానిక భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​పై కిషన్​రెడ్డి, లక్ష్మణ్ కక్షగట్టారని గన్​ఫౌండ్రి డివిజన్ భాజపా అధ్యక్షుడు శైలేందర్ యాదవ్ ఆరోపించారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారుల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.