ETV Bharat / city

biometric: ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్​ హాజరు.. అప్పట్నుంచే..! - ఏపీ ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్​ హాజరు విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం

biometric: ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్​ హాజరు విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. బయోమెట్రిక్‌ పర్యవేక్షణ కోసం ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తోంది.

biometric
ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్
author img

By

Published : Mar 19, 2022, 8:36 AM IST

biometric: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బోధన, జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరును ప్రవేశపెట్టింది.

వైద్యులు, సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేసింది. బయోమెట్రిక్‌ పర్యవేక్షణ కోసం ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసింది. విధులకు వచ్చి అనుమతి లేకుండా బయటికి వెళ్లిన వారి సెలవుల్లో కోత ఉంటుందని పేర్కొంది.

biometric: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బోధన, జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరును ప్రవేశపెట్టింది.

వైద్యులు, సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేసింది. బయోమెట్రిక్‌ పర్యవేక్షణ కోసం ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసింది. విధులకు వచ్చి అనుమతి లేకుండా బయటికి వెళ్లిన వారి సెలవుల్లో కోత ఉంటుందని పేర్కొంది.


ఇదీ చదవండి: tirumala : తిరుమలకు వచ్చేవారికి ఈ నిబంధనలు తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.