ETV Bharat / city

'ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి హేయమైన చర్య' - ycp condemen attck on mla penelli news

వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిపై జరిగిన దాడిని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఖండించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లే ఈ దాడి చేశారని ఆరోపించారు. రాజధాని అమరావతిలో రైతులు ఎవరూ ఆందోళన చేయడం లేదని... తెదేపా నేతలే చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

attack-on-ycp-mla-penelli-ramakrishna-reddy
attack-on-ycp-mla-penelli-ramakrishna-reddy
author img

By

Published : Jan 7, 2020, 7:38 PM IST

Updated : Jan 7, 2020, 7:55 PM IST

పిన్నెల్లిపై దాడి హేయమైన చర్యన్న ప్రభుత్వ విప్​

పిన్నెల్లిపై దాడి హేయమైన చర్యన్న ప్రభుత్వ విప్​

ఇదీ చదవండి:

ఆంధ్ర మత్స్యకారులను భారత్​కు అప్పగించిన పాక్...నేడు స్వస్థలాలకు పయనం !

sample description
Last Updated : Jan 7, 2020, 7:55 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.